యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్ని దేశాల లోని ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు మరియు ప్రముఖులను కూడా వదిలిపెట్టడం లేదు. గతంలో ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఈ వైరస్ సోకడం చూశాం. మళ్లీ అదే దేశంలో హెల్త్ మినిస్టర్ కు కరోనా పాజిటివ్ రాజిటివ్ రావడం కూడా జరిగింది.
ఇక భారతదేశంలో సింగర్ కనికా కపూర్ తోపాటు ఎంతోమంది ది పోలీస్ ఆఫీసర్లకు కూడా కరోనా సోకింది. అయితే ఇప్పుడు తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి కరోనా వ్యాధి లక్షణాలు బయటపడడంతో అతను వెంటనే సెల్ఫ్ ఐసోలేట్ అయ్యాడు.
వ్యాధి లక్షణాలతో అనారోగ్యం పాలయి తన ఇంట్లోనే ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరికొద్ది సేపట్లో నిర్ధారణ పరీక్షలు చేయబోతున్నారు. ఈ ఫలితం కోసం దేశం అంతా ఉత్కంటగా ఎదురుచూస్తున్నారు. ఫలితం లోని నెగటివ్ అని రావాలని దిల్లీ వాఅసులంతా ఆకాంక్షింస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?