అమరావతి, ఏప్రిల్ 5: వైసిపి అధికారంలోకి వస్తే టెక్నాలజీ ఆధారంగా పారదర్శక పాలన అందిస్తామని జగన్ తెలిపారు.
అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాల ఫలాలను ప్రతి గడపకు చేరుస్తామని జగన్ హమీ ఇచ్చారు.
సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తామని జగన్ పేర్కొన్నారు. ఇదే తన విజన్ అంటూ జగన్ ట్విట్టర్ వేదిగా వెల్లడించారు.