అమరావతి: రానున్న 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్టణ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో తెలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవవచ్చని అధికారులు వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
previous post
next post