25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Fire Accident: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం ..ఇద్దరు కార్మికులు మృతి

Share

Fire Accident: హైదరాబాద్ శివారు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలైయ్యారు. జీడిమెట్లలోని ఆరోరా ఫార్మాస్యూటికల్స్ కంపెంనీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు భయాందోళనకు గురైయ్యారు.

Fire Accident

 

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కార్మికులు రవీందర్ రెడ్డి (25), కుమార్ (24) మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు.

శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు .. తమ పీఠంపై రాజకీయ ముద్ర వేయాలని చూశారంటూ..


Share

Related posts

Bad Cholesterol: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..!? అయితే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగతుందా..!?

bharani jella

మీకు ఇష్టమైన వారికి క్షణాల్లో బంగారాన్ని ‘గిఫ్ట్’గా ఇవ్వండి.. ఎలా అంటే?

Teja

Girls: ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలంటే.. ఈ స్కీమ్లో చేరాల్సిందే..!

bharani jella