తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లోని మందుబాబులక్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. మొన్నటివరకూ ఆరుగంటలకే క్లోజ్ చేసే వైన్ షాపులని ఇప్పుడు ఎనిమిదింటి వరకూ ఓపెన్ చేసి ఉంచుతున్నారు.
ఈ విషయం మీద అధికారిక ప్రకటన చేసిన ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. లాక్ డౌన్ రిలాక్సేషన్ ల విషయం లో అన్నీ రాష్ట్రాల కంటే ముందు తెలంగాణా రాష్ట్రమే లేటుగా మందు షాపులు తెరిచింది. ఐనా కూడా అక్కడ పెద్దగా జనాల గుంపులు కనిపించలేదు. కాస్తంత బెటర్ గానే సోషల్ దూరం పాటిస్తూ మందు కొనుక్కుంటున్నారు. ఆరుగంటల వరకూ మాత్రమే షాపులు ఉండడం తో మందు బాబులు బేజారు గా ఉన్నారు. దాంతో తెలంగాణా రాష్ట్రం గుడ్ న్యూస్ చెబుతూ ఎనిమిదిగంటల వరకూ తెరుచుకోమని ఆదేశాలు ఇచ్చింది .
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?