Vidyut Jamwal: బాలీవుడ్ నటుడు మరియు హీరో విద్యుత్ జమ్వాల్ అందరికీ సుపరిచితుడే. బాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫిజిక్ కలిగిన హీరోలలో ఒకరు విద్యుత్ జమ్వాల్. తెలుగులో కూడా పలు సినిమాలు చేయడం జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన “ఊసరవెల్లి”(Oosaravelli)ఇంకా శక్తి (Shakti) సినిమాలలో విద్యుత్ జమ్వాల్ విలన్ పాత్ర చేయడం జరిగింది. అయితే తాజాగా జమ్వాల్ తన కొత్త సినిమాకు “ఖుదా హాఫిజ్”(Khuda Haafiz) ప్రమోషన్ కార్యక్రమాలకు హైదరాబాద్ రావడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా గురించి అనేక విశేషాలు తెలియజేస్తూ జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు.
ఇప్పటివరకు నేను చూసిన అందరూ డాన్సుల్లో కెల్లా జూనియర్ ఎన్టీఆర్ హైలెట్ అని… తారక్ బెస్ట్ డాన్సర్ అని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ కూడా తారక్ తో నేను ఇంకా టచ్ లోనే ఉన్నాను. అతనిలో ఉన్న టాలెంట్ చాలా గ్రేట్ అంటూ విద్యుత్ జమ్వాల్ ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తారు. “RRR” సినిమాతో ఎన్టీఆర్ మంచి క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే.
బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం చాలామంది ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. “RRR”తో ఎన్టీఆర్ టాలెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం “కేజిఎఫ్”(KGF) డైరెక్టర్ ప్రశాంత్ నిల్. ఎన్టీఆర్ కి పెద్ద వీరాభిమాని అంటూ తనకు తానుగా ప్రశాంత్ నీల్ తెలియజేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్.. తాజాగా ఎన్టీఆర్ డాన్స్ గురించి పొగడటం సంచలనంగా మారింది.
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…