మెల్ బోర్న్( ఆస్ట్రేలియా), జవనరి 18: ఆసీస్ ఉంచిన 231 పరుగుల ఛేదనలో భారత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది.
శుక్రవారం మెల్బోర్న్ గ్రౌండ్లో మూడవ వన్డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిధ్య 230 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
అనంతరం బ్యాంటింగ్ ప్రారంభించిన టీం ఇండియా నిదానంగా ఆడుతోంది. జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ తొమ్మిది పరుగులకు, శిఖర్ థావన్ 23పరుగులకు అవుటయ్యారు. ప్రస్తుతం కెప్టెన్ కోహ్లి, ధోనీలు క్రీజ్లో ఉన్నారు.
ప్రస్తుతం భారత జట్టు 27ఓవర్లకు రెండు వికెట్లు కోల్పొయి 104 పరుగులు చేసింది.
previous post