కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతున్న కారణం గా ఇండియా వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 30 వరకూ ఇండియా లాక్ డౌన్ ని పొడిగించారు. కానీ ఆ పొడిగింపు కేవలం కంటైంమెంట్ జోన్స్ కి మాత్రమే పరిమితం చేశారు. ఇది విమర్శలకి దారి తీసే అవకాశం ఉంది. అంతే కాకుండా కరోనా విషయం లో రెడ్ – గ్రీ – ఆరెంజ్ జోన్ లని కేంద్ర ప్రభుత్వం పక్కకి పెట్టేసినట్టు గా కనిపిస్తోంది. వచ్చే నెల .. అంటే జూన్ 8వ తారీఖు నుంచీ అన్నీ ప్రార్ధనా మందిరాలనూ ఓపెన్ చేయనున్నారు