ముంబాయి, జనవరి 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టి 20 క్రికెట్ టోర్ని ఈ ఏడాది మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు భారత్లో జరిగే మ్యాచ్ షెడ్యూల్ను విడుదల నిలిపివేసింది
ఎన్నికల తేదీల ప్రకటించిన తర్వాత ఐపిఎల్ టోర్ని జరిగే ప్రదేశాల వివరాలను బిసిసిఐ విడుదల చేయనుంది.
previous post
next post