ఢిల్లీ, జనవరి24: రాజీవ్-సోనియాల కుమార్తె ప్రియాంకా గాంధీ తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనప్పటి నుండి ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ-ప్రియాంకల ఫోటోను ఏమి పోలిక అంటూ తన ట్విటర్లో పోస్టు చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?