Architecture: ఇంటికే కాదు స్థలానికి కూడా
దిశను బట్టే దశ ఉందని ఉద్దేస్యం తో నే మనదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. అందుకే ఏదైనా కట్టడం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు వాస్తు చూసుకుంటూ ఉంటారు. ఇంటికే కాదు స్థలానికి కూడా వాస్తు చూసుకోవాలి. వాస్తు దోషం ఉన్న భూమిలో ఇల్లు నిర్మాణము చేసుకుంటే, చాలా ఎదురవుతాయి.
Architecture: జంతువులకళేబరాలను పాతిపెట్టిన
ఇంటి కోసం భూమినికొనాలి అనుకున్నప్పుడు కచ్చితంగా ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి.వాస్తు శాస్త్రం తెలియచేసిదాని ప్రకారం.. చాలాకాలం పాటు ఎవ్వరు ఉపయోగించని భూమి, ప్రజలు చెత్త వేయడం కోసం వాడిన భూమి, లేదా జంతువులకళేబరాలను పాతిపెట్టిన భూములకు భయంకరమైన వాస్తు దోషాలు ఉంటాయి అని చెప్పబడింది. అలాంటి భూమిపై ఇంటి నిర్మాణం అస్సలు చేయకూడదు.sale,doshamమీరు ఏదైనా భూమిపై ఇల్లు నిర్మించాలని అనుకుంటే ముందుగా ఆ భూమి లో ఒక చేయిఅంత పొడవు, వెడల్పు ఉన్న గొయ్యిని తవ్వి సాయంత్రం దానిని పూర్తిగా నీటితో నింపాలి. రెండో రోజు వెళ్లి చూసినప్పుడు ఆ గొయ్యిలో నీరు కనిపిస్తే ఆ భూమి పవిత్రమైనదిగా భావించవచ్చు. అలా కాకుండా బురద కనిపించినా, భూమి పొడిగా ఉన్నట్లు కనిపించినా, అందులో పగుళ్లు కనిపిస్తున్న అశుభంగా భావిస్తారు.ఇక అలాంటి స్థలం లో ఇంటి నిర్మాణం చేయాలనే ఆలోచనను వదులుకోవాలి.
సర్వదేవతలు కొలువు
ఒకవేళ మీకు ఉన్న భూమిలో వాస్తు దోషం ఉందని మీకు అనిపిస్తే కొంత స్థలాన్ని ఆవు కోసం కేటాయించండి. ప్రతిరోజూ ఆవుకు సేవ చేసుకోండి. ఈ పరిహారం చేసుకుంటే ఆ ప్రదేశంలో వాస్తు దోషాలు పోతాయి.ఆవు లో సర్వదేవతలు కొలువు ఉండటమే కాదు.. ఆవును సాక్షాత్తు లక్ష్మీదేవికి చిహ్నంగా పూజిస్తారు. ఈ పరిహారం చేసుకోవడం తో వాస్తు దోషం తొలగిపోవడం తో పాటు మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరిసంపదలతో తులతూగుతూ ఉంటుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?