Jathi Ratnalu : జాతి రత్నాలు సినిమా మా ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాజాగా ఈ సినిమా నుండి పాన్ ఇండియన్ సాంగ్ విడుదల చేశారు చిత్ర యూనిట్.. ఈ సాంగ్ లో అన్ని భాషల నుంచి లిరిక్స్ సమకూర్చారు..
ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, కీర్తి సురేష్ జంటగా రూపొందించిన సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. “మొదటిసారిగా నిన్ను చూడగా గుండెల్లో ఏదేదో జరిగింది”.. అంటూ సాగే పాన్ ఇండియన్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.. ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.. ఇప్పటికే ఈ సాంగ్ పై కామెంట్స్, లైక్స్, షేర్స్ వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. మీరు ఒకసారి వినేయండి.