BREAKING: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏ రాష్ట్రం అందించని సంక్షేమ పథకాలను అందిస్తూ ఆయన గొప్పగా పరిపాలన చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ తన నివాసంలో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను 21 రోజుల వ్యవధిలోనే నిర్ధారించారని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Diabetes: డయాబెటిస్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే.. తెలుసుకోకపోతే ప్రమాదమే..!!
పింఛన్, ఆరోగ్యశ్రీ, రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజల అర్హతను 21 రోజుల్లోనే నిర్ధారించారని జగన్ సూచించారు. అర్హత సాధించిన ప్రజలకు 90 రోజుల్లోనే ప్రభుత్వ పథకాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. పథకాల అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని జగన్ ఉద్ఘాటించారు.
Breaking : కేరళలో కరోనా టెన్షన్ టెన్షన్… ఏకంగా రోజుకి అన్ని కేసులా..!