అమరవాతి, ఫిబ్రవరి 24 : ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ నేడు టిడిపిలో చేరబోతున్నారు.
పార్టీలో చేరికపై ఇప్పటికే ప్రకటన చేసిన కిషోర్ చంద్రదేవ్ ఆదివారం ఉదయం 11.30గంటలకు ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాగా వైసిపికి రాజీమానా చేసిన కాకినాడ సీనియర్ నాయకుడు చలమలశెట్టి సునీల్ టిడిపిలో చేరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు.
2009లో ప్రజారాజ్యం తరుపున, 2014లో వైసిపి తరుపున కాకినాడ ఎంపి స్థానానికి పోటీ చేసి పరాజయం పాలైన చలమలశెట్టి సునీల్ ఈ ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేయాలని ఆశక్తి చూపుతున్నట్లు సమాచారం.
తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని సునీల్ చంద్రబాబును కోరినట్లు తెలుస్తుంది. సునీల్ చంద్రబాబుతో సమావేశం కాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కూడా కలిశారు. అధికార తెలుగుదేశం పార్టీలోనే చేరేందుకు సునీల్ మొగ్గుచూపుతున్నారని సమాచారం. త్వరలోనే సునీల్ టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…
దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…