చైనా డాక్టర్ లివెన్లియాంగ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ఆయన మరణించాక దొరికిన ఒక ఫైలులో కరోనానివారించే మూడు రసాయనాల గురించి రాసి ఉంది.అదేమిటో అర్ధం కాక ముందు చైనా వెర్రి ముఖం వేసింది.అవేమిటో తెలిసిపోయాక ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.వివరాలలోకి వెళితే …
కరోనా వైరస్ గురించి ముందుగానే కనిపెట్టి చైనా ప్రభుత్వం చేత శిక్షించబడి ఆ తరువాత ఆ వైరస్ కారణంగానే చనిపోయిన హీరోనే డాక్టర్ లి వెన్లియాంగ్. అయన చనిపోయే ముందు తన ఫైల్ లో కరోనా ని నియంత్రించడానికి మూడు రసాయనాలు కావాలని రాశారు. మిథైల్ గ్జాంథిన్, థియోబ్రోమిన్ , థియోఫిలిన్ లు కరోనా మహమ్మారిని ఎదిరించే రోగనిరోధక శక్తిని కలిగిస్తాయని అందులో పొందుపరచిఉంది.దీంతో చైనీయులు మిథైల్ గ్జాంథిన్, థియోబ్రోమిన్ , థియోఫిలిన్ అనేవి ఎక్కడదొరుకుతాయో తెలియక జుట్టు పీక్కున్నారు.చివరికి ఈ మూడు రోజూ మనం తీసుకునే కాఫీ లోనే ఉంటాయని తెలియడంతో గుట్టు రట్టయింది. ముఖ్యంగా కాఫీ లో లభించే ఉద్దీపన కెఫిన్ నుండి మిథైల్ గ్జాంథిన్ లభిస్తుంది. అదేవిధంగా కాఫీ గింజలను కాల్చే టైం లో కీటకాలను నివారించడానికి వాడే రసాయనం మిథైల్క్సాంథైను.ఇందులో ఆ చైనా సైంటిస్ట్ లు చెప్పినట్లు థియోబ్రోమిన్ మరియు థియోఫిలిన్ ఉంటాయి. ఈ విషయం తెలియక ఇన్నిరోజులు కరోనా మహమ్మారికి భయపడిపోయారు.అయితే డాక్టర్ లి వెన్లియాంగ్ చెప్పినట్లు ఈ మూడు రసాయనాలు కలిగి ఉన్న కాఫీ ని తాగడం ద్వారా కరోనా మహమ్మారి నుండి చైనా ప్రజలను చైనా రక్షించింది. ఈ కిటుకు తెలిసిన నాటినుండి రోజు మూడు కప్పుల కాఫీ చొప్పున ఇచ్చి రోగులు కోలుకునేలా చేసింది చైనా!మనమూ ఆ పనిచేస్తే పోలేదూ!