Madhu Priya : ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా.. అనే పాట ద్వారా ప్రతేక్య గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ.. ఆడపిల్ల బాధల్ని, కష్టాల్ని చెప్పే ఆ పాటతో మధుప్రయ చిన్న వయసులోనే శ్రోతల గుండెలకు దగ్గరైంది.. పిట్టా కొంచెం కూత ఘనం అనిపించే ఆమె లోని గొప్పతనం తెలంగాణ యాస.. శేఖర్ కమ్మల దర్శకత్వం లో వచ్చిన ఫిదా సినిమాలో “వచ్చిండే.. మెల్లా మెల్లగా వచ్చిండే..” పాటతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.. ఈ పాటతో ఆమెకు విపరీతంగా క్రేజ్ వచ్చేసింది..
సింగర్ మధుప్రియ తన కొడుకుతో పాట పాడిన వీడియో తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. నెట్టింటా వైరల్ గా మారినా ఈ వీడియోకి నెటిజెన్స్ నుంచి లైక్స్ వర్షం కురుస్తోంది.. ప్రస్తుతం పలు సినిమాలలో సాంగ్స్ పడుతూ బిజీగా ఉంది.
తన కొడుకుతో పాట పాడిన వీడియో లింక్