Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఆరో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” లో రవి టీం బిగ్ బాస్ హౌస్ లో పిళ్లో స్ నీ… డ్యామేజ్ చేయటం తెలిసిందే. లోబో, శ్వేత రవి ఐడియా ప్రకారం.. దిండి లో ఉన్న దూదే నీ…తీసి.. బొమ్మలు కూట్టడం జరిగింది. దీంతో టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాత బిగ్ బాస్… బిగ్ బాస్ అతిపెద్ద నియమం.. బిగ్ బాస్ హౌస్ లో ఉండే ప్రాపర్టీ కి.. ఏ సభ్యుడు నష్టం చేయకూడదని.. ఆ రూల్ నీ అతిక్రమించడం జరిగిందని.. రవి టీమ్ ని ఎలిమినేట్ చేయటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వీకెండ్ ఎపిసోడ్ లో.. నాగార్జున ఈ విషయం లేవనెత్తి లోబో.. శ్వేత రవికి బిగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇంటి అతిపెద్ద నియమావళి తెలిసికూడా ఎలా.. రూల్స్ బ్రేక్ చేశారు అని.. ముగ్గురికి గట్టిగా నాగార్జున క్లాస్ పికడం జరిగింది. ముఖ్యంగా లోబో కి నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగిందట. దాదాపు మూడు సార్లు లోబో… ఇప్పటికే హౌస్ లో రూల్స్ బ్రేక్ చేయడం జరిగటంతో…నాగ్.. ఫుల్ సీరియస్ అయినట్లు సమాచారం. గతవారం కాజల్ కి.. మిడిల్ ఫింగర్ చూపించటం తోపాటు ఫుడ్ టాస్క్ టైం లో అప్పట్లో.. చివరిగా యాపిల్ తినడం ఎలా రూల్స్ వరుసగా బ్రేక్ చేయడంతో లోబో… ఆటతీరుపై నాగార్జున సీరియస్ అయ్యాడట.
మూడు సార్లు రూల్స్ బ్రేక్ చేసిన లోబో….
ఫుడ్ టాస్క్ జరిగే సమయంలో బిగ్బాస్ చెప్పినా కూడా లోబో.. తింటూనే ఉన్నాడు దీంతో అప్పట్లో కెప్టెన్ జెస్సీ పై వేటు పడింది. ఈ క్రమంలో ఇకపై ఇలాంటివి రిపీట్ అయితే.. విషయం మరోలా ఉంటుందని నాగార్జున లోబో కి… స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగిందట. అయినా కానీ “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ టాస్క్ లో… అసలు ఎలా ఆలోచించారు మీ ముగ్గురు ఆ విధంగా అనవసరంగా కెప్టెన్సీ అవకాశం…. చేజేతులారా వదులుకున్నారే… అంటూ నాగార్జున.. ఇకపై ఇలాంటి తప్పులు ఎవరు చేయకూడదని బిగ్ బాస్ ప్రాపర్టీ కి ఎటువంటి నష్టం వాటిల్లే కూడదని ఇంటి సభ్యులందరికీ తెలియజేయడం జరిగింది అని టాక్.