అమరావతి: అమరావతి రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలు చేస్తున్న పోరాటలకు మద్దతుగా జాతీయ రైతు నాయకులతో కూడిన బృందం మంగళవారం రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు కె కె రాగేష్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఆలిండియా కిసాన్సభ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, ఆలిండియా కిసాన్సభ, జాతీయ సహాయ కార్యదర్శి వి విజూకృష్ణన్లు ఉండవల్లి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం, రాయపూడి, తుళ్లూరు శిబిరాలను సందర్శించి మద్దతు తెలియచేశారు.
previous post
next post