ఢిల్లీ జనవరి 19: ఢిల్లీలో ముగ్గురు ఉగ్గవాదులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఒక ఆప్ఘన్ జాతీయుడితో పాటు , భారత దేశానికి చెందిన ఇధ్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ భారత దేశంలో పలు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు.
రిపబ్లిక్ డే సందర్భంగా ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీతోపాటుగా పలు ప్రధాన నగరాల్లో పోలీసులు భారీ ఎత్తున సోదాలు జరుపుతున్నారు.
previous post