అమరావతి, మార్చి 13 : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఒంగోలు పార్లమెంట్ స్థానంతో పాటు మంగళగిరి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
ఒంగోలు పార్లమెంట్ సీటు టికెట్ మంత్రి శిద్ధా రాఘవరావు, దర్శి అసెంబ్లీ సెగ్మెంట్కు ఉగ్ర నర్శింహరెడ్డి, భీమిలికి ఘంటా శ్రీనివాసరావు, మంగళగిరి అసెంబ్లీ స్థానానికి నారా లోకేష్ల అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు.