రాజ్యాంగంలో సమాంతర వ్యవస్థలుగా ఉన్నా న్యాయ – శాసన వ్యవస్థల మధ్య ప్రస్తుతం ఏపీలో పోరు జరుగుతుంది. ఏపీలో అధికార పార్టీకి (ఒక రకంగా ప్రభుత్వానికి)- న్యాయవ్యవస్థకు మధ్య ప్రస్తుతం భగ్గు మంటుంది. పార్లమెంటు సాక్షిగా వైసీపీ ఎంపీలు న్యాయవ్యవస్థపై మాటల దాడి చేస్తే.., కోర్టు సాక్షిగా న్యాయమూర్తులు జాగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏపీలో హైకోర్టు తీసెయ్యమని పార్లమెంటులో అడగండి” అంటూ ఆగ్రహించారు. ఈ పర్యవసానాల్లో మీరు ఎటువైపు నిలుస్తారు.
[yop_poll id=”11″]
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?