ఏపీలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సీఎం జగన్ నేరుగా సీజేకి లేఖ రాశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో రమణకు ఉన్న సాన్నిహిత్యాన్ని కొన్ని ప్రాథమిక ఆధారాలు ఇచ్చారు. ఈ చర్యని మీరు ఎలా చూస్తారు..? జగన్ ఇలా నేరుగా ఆరోపణలు చేయడాన్ని సమర్థిస్తారా..? వ్యతిరేకిస్తారా..?
Pls Vote Here ..
[yop_poll id=”12″]