YSRCP: Internal Changes creating More Attention
2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తో భేటీ కావడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు విషయం లో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. వాటన్నిటినీ పక్కనబెట్టి ఈ విధంగా జగన్ తో భేటీ అవ్వటం వెనకాల పెద్ద కీలకమైన విషయమే ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అంతేకాకుండా తన శిష్యుడు తిరుపతి ఉప ఎన్నికల విషయంలో టీడీపీ కి వ్యూహకర్తగా ఉన్న తరుణంలో ఆ ఎన్నికలలో ఏ విధంగా వైసీపీ ముందుకు వెళ్లాలో అన్నదానిపై కూడా జగన్ తో జరిగిన భేటీలో ప్రశాంత్ కిషోర్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా బెంగాల్ ఎన్నికలలో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా ఏపీలో జగన్ తో భేటీ కావడం రాజకీయవర్గాలలో ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్ అయింది.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…