Pocket: ఎప్పుడు జేబులో
తామరపూవు విత్తనాలు పూజ సామాగ్రి షాపులో దొరుకుతాయి వాటిని తెచ్చుకుని ఎప్పుడు జేబులో పెట్టుకుంటే కనుక ఖర్చులు బాగా తగ్గుతాయి.శ్రీయంత్రాన్ని ( sri yentram ) ఎళ్లవేళలాల దగ్గర పెట్టుకుని ఉంచుకోవడన వలన అంతా మంచే జరుగుతుంది. అలా దగ్గిరే పెట్టుకున్నవారికి వారికి డబ్బు పరంగా ఉన్న ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది,
Pocket: పరమేశ్వరుని అనుగ్రహం
జీవితం లో భోగ భాగ్యాలు వృద్ధి చెందాలన్న, ఉన్న పాపాలు నశించి పోవాలంటే , సోమవారం సాయంత్రం దేవాలయంలో లేదా మీ ఇంట్లో అయినా శివలింగానికి విభూది నీటితో కానీ పళ్ళ రసాల తో కానీ అభిషేకం చేసి బిల్వ దళాలతో పూజించాలి. ఒకవేళ ఎక్కువ దళాలు దొరకని వారు కనీసం 1 బిల్వదళం అయినా శివలింగంపై ఉంచి, ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ ( Panchakshari ) మంత్రాన్ని మీకు కుదిరిన అన్ని సార్లు జపించుకోవాలి. 108 కానీ 1018 కానీ చేసుకోవాలి. తర్వాత సంకల్పం చెప్పుకొని స్వామివారికి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం తో పాటు భోగ భాగ్యాలు పొందగలుగుతాము. దానితో పాటు పాపాలు కూడా తొలగిపోతాయి. మీకు సర్వజనులు వశం కావాలంటే బెల్లం ఉపయోగించి లింగము చేసి పూజించి నదిలో నిమజ్జనం చేయడం గానీ లేదా చీమలకు ఆహారంగా వేయడం కానీ చేయాలి.
ప్రశాంతత కలుగుతుంది
మనో వేదన తో బాధపడుతున్న వారు ఇలా చేసి చూడండి. రామాయ రామ భద్రాయ..రామ చంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ..సీతాయాః పతయే నమః. ఇది అనేక రకాల మనో వేధనకు పరిహార మంత్రం గా చెప్పబడింది.
లలిత సహస్రనామ స్తోత్రము నుండి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక |తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోஉపహా అనే మాత్రం కానీ ఈ రెండు మంత్రాలలో ఏదైనా జపించవచ్చు. ఏది జపించిన మీ మనో వేదన తగ్గి ప్రశాంతత కలుగుతుంది.