రైల్వే శాఖ తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉండే విద్యార్థులు అదేవిధంగా నిరుద్యోగులు రైలు ప్రయాణం ఉచితంగా చేసుకునే రీతిలో సరికొత్త రూల్స్ పాస్ చేసింది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 75% బీసీ అదేవిధంగా మైనార్టీ విద్యార్థులకు 50% రిజర్వేషన్ సౌకర్యం కల్పించే తరహాలో రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
ముందుగా సంబంధిత రైల్వే కౌంటర్ లో గాని లేదా రైల్వే వెబ్ సైట్ లో విద్యార్థి తాను చదువుతున్న అన్ని వివరాలు పొందుపరిచిదానికనుగుణంగా ఉచిత ప్రయాణం ఉందా లేదా అనే దాన్ని గమనించుకోవాలి అని రైల్వేశాఖ తాజాగా ప్రకటన చేసింది. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే రాత పరీక్షలు మరియు ఇంకా ప్రభుత్వ పరీక్షలకు సంబంధించి నా ప్రయాణాలలో… ఉచితంగా ప్రయాణం చేయటానికి రైల్వే టికెట్ పై దాదాపు 75 శాతం రాయితీ పొందే అవకాశం ఉన్నట్లు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.
దీంతో మెడికల్, ఇంజనీరింగ్ జాతీయస్థాయి పరీక్షలు రాసే విద్యార్థులు సైతం సెకండ్ క్లాస్ టికెట్ కొనుగోలు పై దాదాపు 75 శాతం రాయితీ అందుకునే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?