ఢిల్లీ, జనవరి 8:ఆగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు సంబంధించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. సభలో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లోత్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం.
ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తారు.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?