బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. నిన్న సుశాంత్ తండ్రి కేకే సింగ్, సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెల్సిందే. సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనకాల రియా హస్తం ఉందన్నది కేకే సింగ్ వాదన.
తన కొడుకు అకౌంట్ లో నుండి 15 కోట్లు రియా లాక్ డౌన్ కు ముందు తీసినట్లు సింగ్ ఆరోపిస్తున్నారు. అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యాక రియా తన లాయర్స్ తో మాట్లాడి ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయడానికి నిర్ణయించింది. ఈరోజు ఆమె తన దరఖాస్తును సబ్మిట్ చేయనుంది. రియాపై 341, 342, 380, 406, 420, 306 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!