China: టాప్ ఈ కామర్స్ అలీబాబా ఫౌండర్ జాక్ మా.. సంవత్సరం క్రితం చైనా ప్రభుత్వ విధానాలపై చేసి కామెంట్స్ పలు కామెంట్స్ చేశారు. తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అక్కడి ప్రభుత్వం ఆయనపై ప్రతీకారం తీర్చుకుంటున్నది. దేశంలోనే కుబేరుడైనా జాక్ మాను ప్రభుత్వం దెబ్బకొట్టేందుకు అన్ని విధాలుగా ట్రై చేస్తున్నది. ఆయన చేసిన కామెంట్స్ అక్కడి పాలకులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ఈ కాలంలో జాక్ మా (jackmaa)భారీగా నష్టాన్ని చవిచూశారు. ఆయన మాటల వ్యాల్యూ సుమారు 344 బిలియన్(billion) డాలర్స్ (25 లక్షల కోట్లు) కంటే ఎక్కువే.
Vallabhaneni Vamsi: ఉనికి కోసం “వంశీ” – కులం కోసం టీడీపీ..! ఆ “ఒక్క మాట”కు వెనుకా ముందు..!?
సరిగ్గా ఏడాది..
గతేడాది అక్టోబర్ 24న ది బండ్ సమ్మిట్ పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో జాక్ మా పాల్గొని చైనా(china) ఆర్థిక వ్యవస్థలోని మైనస్లపై సీరియస్ అయ్యారు. ఆర్థిక విధానాల్లో చేంజ్ రావాలని అన్నారు. రోగికి తప్పుడు మందులు ఇచ్చినట్టుగా ఆ దేశ ఆర్థికపర విధానాలున్నాయని జాన్ మా కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ జిన్ పింగ్ గవర్నమెంట్కు కోపం తెప్పించాయి. అతనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు గవర్నమెంట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆయన (జాక్ మా) మొదలుపెట్టిన యాంట్గ్రూప్ ఐపీఓను సైతం అడ్డుకుంది. ఆయనపై ఉక్కుపాదం మొపుతూ వస్తోంది.
344.4 బిలియన్ డాలర్లు లాస్
గుత్తాధిపత్య వ్యతిరేక రూల్స్ను మీరినందుకు ఆరోపణలపై అలీబాబాకు 2.8 బిలియన్ డాలర్లు ఫైన్ వేసింది. ఆన్లైన్ రిటైలింగ్లో పోటీని పరిమితం చేసేందుకు అలీబాబా తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని, అందుకే ఫైన్ వేసినట్టు గవర్నమెంట్ వెల్లడించింది. ఫలితంగా ఆ కంపెనీ షేర్స్ భారీగా నష్టాల్లోకి చేరాయి. దీంతో జాక్ మా సంపద అంతకంతకూ కరిగిపోతున్నది. ఫైనల్గా తన మార్కెట్ వ్యాల్యూలో రూ.25లక్షల కోట్లు నష్టపోయింది. ప్రపంచంలో ఏ కంపెనీ వ్యాల్యూ సైతం ఏడాదిలో ఈ స్థాయిలో పడిపోలేదు. ఏడాదిలో అలీబాబా(Ali baba) గ్రూప్హోల్డింగ్స్ 344.4 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశాయి.
China: చైనాలో పుట్టిన ఆడపిల్లల పాదాలు పెద్దగా ఉంటే,అరిష్టం అని… వాటిని ఇలా చేస్తారట !!