సీనియర్ నాయకుడు,, మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్శింహారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గత కెసిఆర్ ప్రభుత్వంలో ఆయన హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.