Singer Sunitha: సునీత టాలీవుడ్లో తన గాత్రంతోనే కాదు, మాటలతో కూడా తనదైన ముద్రని వేశారు. అలాగే బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా.. జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఇరు తెలుగు ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. ఈమెకు పేరు తెచ్చిన సినిమా అంటే.. గులాబీ సినిమాలోని “ఈ వేళలో నువ్వు ఏ మాయ చేశావో” అనే పాటతో తెలుగు సంగీత ప్రియులను మాయలో పడేశారు. అలాగే అంతఃపురం సినిమాలో “అసలేం గుర్తుకురాదు.. నా కన్నుల ముందు నువ్వు ఉండగా!” అంటూ తెలుగు ప్రేక్షకులను పరవశంలో ముంచేశారు.
Sim Card : చెక్ చేసుకోండి.. ఇకనుండి ఆ సిమ్ కార్డ్స్ వర్క్ చేయవు.!
Singer Sunitha: ఆమె ఎక్కువగా ఈ దర్శకుడితో పని చేశారు!
ఆమె ముఖ్యంగా రమణ గోగుల సంగీతం అందించిన సినిమాల్లో ఎక్కువగా పడిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్లో సునీత పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్ కావడం విశేషం. పవర్ స్టార్ నటించిన తమ్ముడు సినిమాలో “పెదవి దాటని మాటొకటుంది!” అనే పాటతో కుర్రకారుని పడేసారు సునీత. టాలీవుడ్ లో తనకంటూ ఒక ఫేమ్ ను సంపాదించుకున్న సునీత గత ఏడాది మేంగో మీడియా అధినేత అయినటువంటి రామ్ ను రెండో పెళ్లి చేసుకున్న విషయం విదితమే.
Balakrishna: `అన్ స్టాపబుల్`కి బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు బైర్లుకమ్మేస్తాయి!
సునీత ఎల్లో చీర అందం చేసేస్తారా?
సింగర్ సునీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్న విషయం మన అందరికీ తెలుసు. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసారు. ఆ ఫొటోలో ఎల్లో కలర్ శారీలో సునీత మురిసిపోతున్నారు. 4 పదుల వయసు దాటినప్పటికీ 20sలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. కావాలంటే మీరే చూడండి. నేటి తరం అమ్మాయిలు కూడా ఆమెను చూసి కుళ్ళుకోక తప్పదు మరి. చక్కరకేళీ లాంటి బుగ్గలతో ముద్దుగా కనిపిస్తున్నారు.