NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

TDP: గవర్నర్ కి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు..!!

TDP: తెలుగుదేశం పార్టీ(TDP) అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్(Jagan) పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పరుష పదజాలంతో ఏకవచనంతో బోసి డికే… అంటూ దారుణమైన బూతులు మాట్లాడటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్న వైసిపి(ycp) పార్టీ శ్రేణులు.. టిడిపి(tdp) ప్రధాన కార్యాలయంపై వివిధ నగరాలలో ఉండే పార్టీ ఆఫీసులో పై దాడులు చేయడం తెలిసిందే. దీంతో దాదాపు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి ఇలా ఉంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది అంటూ.. తాజా ఘటనలపై కార్యాలయాలపై అదేరీతిలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల పై జరిగిన దాడిని ఖండిస్తూ చంద్రబాబునాయుడు 36 గంటల పాటు నిరసన దీక్షకు కూర్చోవటం జరిగింది. అంతకుముందే రాష్ట్రంలో చంద్రబాబు(Chandrababu) బంద్ కి పిలుపునివ్వడం జరిగింది.Andhra Pradesh Police arrested TDP spokesperson Pattabhi Ram Kommareddy : టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు | ఏపీ News in Telugu

ఇదిలా ఉంటే తాజాగా పార్టీ కార్యాలయాలపై దాడి అదేరీతిలో పట్టాభి ఇంటి.. వద్ద కూడా విధ్వంసకర వాతావరణం సృష్టించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నీ.. కలవడం జరిగింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, రామానాయుడు.. కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై అదే రీతిలో మిగతా నాయకుల పై జరుగుతున్న దాడిని గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. అంత మాత్రమే కాక దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజీలను కూడా గవర్నర్కి అందజేయడం జరిగింది.

TDP offices attacked: Chandrababu Naidu blames ruling YSRCP, calls for statewide bandh - India News

కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత

రాష్ట్రంలో శాంతిభద్రతలు సమస్య తలెత్తకుండా 356 ఆర్టికల్.. అమలు చేయాలని దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత.. విచారణ చేయించాలని కోరారు. ఈ క్రమంలో గవర్నర్ తో భేటీ అయిన తర్వాత మీడియాతో.. అచ్చం నాయుడు మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయాలపై జరుగుతున్న దాడి విషయంలో.. ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని.. పేర్కొన్నారు. అంత మాత్రమే కాక దాడుల అంశాన్ని రాష్ట్రపతి అదేవిధంగా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని తమ పైన దాడి చేసి మరీ కేసులు పెట్టారని పేర్కొన్నారు. లోకేష్ మరికొంతమంది కీలక నాయకుల పై తప్పుడు కేసులు పెట్టినట్లు రాష్ట్రంలో డీజీపీ అసమర్ధుడు అంటూ.. అచ్చం నాయుడు వైరల్ కామెంట్ చేశారు.

Related posts

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju