ఆస్ట్రేలియాపై చిరస్మరణీయమైన సిరీస్ విజయం సాధించిన కోహ్లీ సేన సంబరాల్లో మునిగితేలుతోంది. టీమ్ ఇండియాను అనుసరిస్తూ వస్తున్న భారత్ ఆర్మీ అనే అభిమానుల బృందంతో కలిసి సిడ్నీలో మెరే దేశ్ కి ధర్తీ పాటకు కోహ్లీ సేన కూతు (తమిళ జానపద నృత్యం) డ్యాన్స్ చేసింది.
https://youtu.be/ZjRrAqKp1MM
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?