హైదరాబాదు, జనవరి 5: తెలంగాణా రాష్ట్రానికి మరో ఐదు మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయి. దీంతో రెండు వేల ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరగనున్నాయి. మెడికల్ కళాశాలలు పెరగడం వల్ల డాక్టర్ కోర్సు చేయాలన్న యువతీ యువకుల కల సాకారం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?