పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియన్ సినిమాని తెకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. puri jagannaadh, ఛార్మి సంయుక్తంగా పూరి కనెక్ట్స్ పై నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. లాక్ డౌన్ కి ముందే ముంబై లో కొంత టాకీపార్ట్ కంప్లీట్ చేశాడు puri jagannaadh. లాక్ డౌన్ తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలవలేదు. ఇక సంక్రాంతి తర్వాత మళ్ళీ ఫైటర్ మొదలవబోతోందని సమాచారం. అంతేకాదు ఈ షెడ్యూల్ సింగిల్ షెడ్యూల్ అని తెలుసోంది.
కాగా పూరి జగన్నాధ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరో చేయబోతున్నాడన్నది కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే puri jagannaadh నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలకృష్ణ తో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ తో అని.. మహేష్ బాబు తో అని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య puri jagannaadh తన డ్రీం ప్రాజెక్ట్ అయిన జనగణమన త్వరలో మొదలవబోతుందని ప్రకటించాడు. కాని ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి న్యూస్ రాలేదు.
అయితే లాక్ డౌన్ లో పూరి కొన్ని కథ లు రాశాడని తెలిసిన సంగతే. puri jagannaadh రాసిన కథలన్నీ పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నాడ పూరి. ఈ క్రమంలో నే పూరి నెక్స్ట్ సినిమా కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో ఉండబోతోందని సమాచారం. కథలేనట. కేజీఎఫ్ తో పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇప్పుడు puri jagannaadh చేయబోయే నెక్స్ట్ సినిమా యష్ తోనే అని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. పూరి జగన్నాధ్ – యష్ కాంబినేషన్ లో పాన్ ఇండియన్ సినిమా అంటే ఆ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారట. మరి చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది త్వరలో క్లారిటీ రానుందని అంటున్నారు.