నేటి ఆధునిక కాలం లో ఎన్నో మార్పులు వచ్చాయి .. అదేవిధంగా వివాహ విషయం లో కూడా రాకూడని మార్పులు వచ్చాయి . అర్ధం పర్ధం లేని ఒక వేడుకగా వివాహం మిగిలింది అనడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. హంగులు ఆర్భాటాలు తప్ప వేదమంత్రాలకు వెలువ లేకుండా పోయినది. ఇంకా చెప్పాలంటే వివాహం లో అత్యంత పవిత్రమైన మాంగళ్య ముహూర్తానికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ముహూర్తం దాటాక మాంగల్యధారణ చేస్తున్నారు. అలా చేయడం వలన అన్యోన్యత లేకపోవటం, చిత్తచాంచల్యం, మనోవైకల్యం, మంచి సంతానం పొందలేకపోవడం వంటివి జరుగుతాయి.
బియ్యపు తలంబ్రాల కు బదులు లేదా వాటిలో థర్మాకోల్ మరియు రంగుల పూసలు కలిపి తలమీద పోసుకోవటం, వధూ వరుల మీద స్నో స్ప్రే కొట్టి నురగ పడేటట్టు చేయడం బహుదోషం గా చెప్పబడింది. అలా చేయడం వలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు తప్పవు అని గుర్తుపెట్టుకోవాలి
వధూవరులని ఆశీర్వదించేటప్పుడు బంధువులు చెప్పుల కాళ్లతో ఉండడం వలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోతారు. ఫలితంగా జీవితంలో ఇబ్బందులు పడవలిసి వస్తుంది.
బఫే భోజనాలు పెట్టడం వలన స్థిరం గా వచ్చిన అతిధి కూర్చుని భోజనం చేయక పోవడం వలన
అన్నదాన ఫలితం పొందలేరు. మైకుల్లో వేదమంత్రాలు వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం వలన దైవ కటాక్షం దూరమవుతుంది. ఇది వరకు కాలం వారు అన్ని నియమాలు పాటిస్తూ వివాహం ఒక యజ్ఞం లా చేసుకునే వారు కాబట్టి కలకాలం సిరిసంపదలతో అన్యోన్య దాంపత్యం తో జీవితాం అంతా బ్రతికే వారు.
అంతే కాదు వారు నిషిద్ధ రోజులలో, సమయాలలో శృంగారనికి దూరం గా ఉంటూ మంచి సమయం లో సంతానాన్ని పొందేవారు.. అందుకే అప్పటిలో ఇంతటి క్రూర మనుషులు ఉండేవారు కాదు. కానీ ఇప్పటి పరిస్థితులు దానికి పూర్తిగా భిన్నం గా ఉన్నాయి. విచ్చలవిడిగా సమయం తో పనిలేకుండా శృంగారం చేయడం వలన రాక్షసులు పుట్టుకొస్తున్నారు. ఇది ప్రతిఒక్కరు అలోచించి మార్చుకోవాలిసిన విషయం .
ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు చేస్తూనే ఉంటున్నారు .
అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి ఆశీర్వచనాలతో జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా ఉండండి..
అందరికి చెప్పండి, తెలిసి చెప్పకపోతే తప్పు, చెప్పినా పాటించక పోతే అదివారి కర్మ. శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేసినవే.
వేదమంత్రాలు,శాస్త్రోక్తం గా వివాహం చేసుకోక పొతే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని.. 15000 మంది దంపతుల ను గడచిన 20 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందేలా చూడండి.
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…
దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…
ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ తెరకెక్కించిన…