Bigg Boss 5 Telugu: ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ గా… శ్రీ రామ్ చంద్ర.. ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న కిచెన్ లో పెద్ద రగడ జరిగింది. ఏకంగా ఫుడ్ పెట్టాను అంటూ శ్రీ రామచంద్ర డైలాగులు వేయటంతో ఒక్కసారిగా షణ్ముక్, సిరి, జశ్వంత్ రెచ్చిపోయారు. శ్రీ రామ్ చంద్ర తో గొడవకు దిగారు. విషయంలోకి వెళితే కిచెన్ వద్ద క్లీన్ చేయాలి అని జశ్వంత్ కి శ్రీ రామచంద్ర మరో అదనపు పని చెప్పటం జరుగుద్ది. కానీ ఆ సమయంలో తనకు కేటాయించిన పనులు మాత్రమే చేస్తానని కుదిరితే మిగతా పనులు చేస్తానని జస్వంత్ తెలియజేస్తాడు. చపాతీలు రౌండ్ తిప్పే పని శ్రీ రామచంద్ర ఇవ్వగా దానిని జశ్వంత్ తిరస్కరించడం జరుగుద్ది.
Bigg Boss 5 Telugu: ముగ్గురు గ్రూప్ గా ఏర్పడి ఇంటిలో
దీంతో నీకు పొద్దున్న కాదు కష్టాన్ని శ్రీ రామ్ చంద్ర కొద్దిగా ఘాటుగా డైలాగులు వేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో జస్వంత్ తనపై వేసిన డైలాగులను షణ్ముక్ అదే రీతిలో సిరికి తెలియజేస్తాడు. గత కొన్ని రోజుల నుండి ముగ్గురు గ్రూప్ గా ఏర్పడి ఇంటిలో ఆటలు ఆడుతూ ఉండటంతో.. ఒక్కసారిగా శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టి కిచెన్ లోనే అతన్ని నిలదీస్తారు. ఇదే క్రమంలో లో శ్రీ రామ్ కి.. షణ్ముఖ జశ్వంత్ కి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా గొడవ బీభత్సంగా జరుగుద్ది. కెప్టెన్ గా తాను అలా మాట్లాడటంలో తప్పు లేదని నేను అంత పెద్దగా ఏమీ మాట్లాడలేదు అని వివరిస్తూ ఉండగా.. షణ్ముఖ్ జస్వంత్ మరింతగా కలగ చేసుకోవడంతో.. నాకు నీకు చెప్పాల్సిన పని లేదు అంటూ శ్రీరామ్ షణ్ముఖ్ జస్వంత్ కి గట్టి కౌంటర్ ఇస్తాడు.
షణ్ముఖ్ కూడా.. రిప్లై ఇస్తూ
ఇటువంటి తరుణంలో.. హౌస్ లో తినే హక్కు అందరికీ ఉంటుందని, ఫుడ్ పెట్టాను అని అనటానికి ఎవరికీ అర్హత లేదని.. గట్టిగానే షణ్ముఖ్ కూడా.. రిప్లై ఇస్తూ ఉంటారు. ఇద్దరి మధ్య గొడవ నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్న తరుణంలో మిగతా ఇంటి సభ్యులు కూల్ చేయడం జరిగింది. ఏం జరిగిందో తెలియకుండా మధ్యలో వచ్చి మాట్లాడు కుంటూ శ్రీ రామ డైలాగులు వేయటం తో షణ్ముక్ వేదిక వెళ్లడంతో కిచెన్ లో వాతావరణం మొత్తం పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత షణ్ముక్, జెస్సీ… సిరి ముగ్గురు అన్నం మానేసి ఒక మూలన కూర్చుంటారు. ఈ తరుణంలో శ్రీరామ్ చివరిలో కలగజేసుకుని మళ్లీ ముగ్గురు అన్నం తింటా నేను తినాలి అని.. వారితో సర్దుకు పోతాడు.
కిచెన్ లో గొడవ
కిచెన్ లో గొడవ జరుగుతున్న సమయంలో తానే అన్ని చేసుకుంటాను అన్ని యానీ… మాస్టర్ గొడవ సద్దుమణిగేలా చేసి సిగ్గు శరం లేదు అంటూ భయంకరమైన డైలాగులు విమర్శించడం.. అందరికీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. 29వ రోజు మొత్తం మీద నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కిచెన్ లో జరిగిన ఈ గొడవ ఎపిసోడ్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది. మరోపక్క ఈ ముగ్గురు సపరేటు గ్రూపు క్రియేట్ చేయడం.. చూస్తున్న మిగతా సభ్యులు వీరిని గట్టిగానే టార్గెట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎక్కువగా జెస్సీ మిగతా సభ్యులతో గొడవ పెట్టుకుని.. షణ్ముఖ్ జస్వంత్ దగ్గరికొచ్చి.. పి త్రీ లు చెప్పటం చూస్తున్న వీక్షకులకు పెద్దగా నచ్చటం లేదు. అయితే ఈ ముగ్గురిలో షణ్ముఖ్ జస్వంత్, జెస్సీ.. హౌస్ లో రవి ఆడుతున్న ఆటను గట్టిగా టార్గెట్ చేస్తూ.. తమదైన వ్యూహాలతో అతడు తమ దగ్గరికి వచ్చినప్పుడు గట్టిగానే రిప్లై ఇస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?