(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పశ్చిమ బెంగాల్ బిజెపి ఎంపి అర్జున్ సింగ్ పై జరిగిన దాడి ని నిరసిస్తూ బారక్ పూర్ లో సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు 12 గంటల బంద్ కు ఆ పార్టీ పిలుపు ఇచ్చింది. ఆదివారం ఎంపిపై ఒక వర్గం వారు దాడి చేశారు. ఈ దాడిలో అయన తలకు తీవ్రమైన గాయం అయింది. తనపై టిఎంసి కార్యకర్తలే దాడి చేసారని అర్జున్ సింగ్ ఆరోపిస్తున్నారు. బిజెపి కార్యాలయాల స్వాధీనానికి తృణమూల్ ప్రయత్నిస్తుందని అయన ధ్వజమెత్తారు.
West Bengal: Bharatiya Janata Party (BJP) has called for a 12-hour bandh tomorrow in Barrackpore from 6 am to 6 pm, to protest against the attack on MP Arjun Singh. pic.twitter.com/k1vFPeKh3p
— ANI (@ANI) September 1, 2019