NewsOrbit
న్యూస్ సినిమా

Tollywood : టాలీవుడ్ లో సావిత్రి, సౌందర్య తర్వాత అంతటి గౌరవం దక్కేది ఆ హీరోయిన్ కే…?

Tollywood :  తెలుగు సినీ పరిశ్రమలో హీరోలదే డామినేషన్. టాలీవుడ్ కు దేశ స్థాయిలో గుర్తింపు వచ్చిన తర్వాత కూడా దాదాపు కథానాయకుడు ప్రధానంగా ఉండే కథలు ఎక్కువగా బయటకు వస్తూ ఉంటాయి. అయితే అటువంటి ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల దగ్గర విశేష ప్రజాదరణ పొందిన హీరోయిన్లు చాలా తక్కువ మంది. వారిలో తెలుగువారు ఎక్కువగా ఆదరించిన వారిలో సావిత్రి, సౌందర్య పేర్లు ముందు ఉంటాయి.

 

Tollywood most reputable heroine is here
Tollywood most reputable heroine is here

ప్రొడ్యూసర్లు కూడా వారిని నమ్ముకొని బడ్జెట్ పెట్టడం… వారి మార్కెట్ పై భరోసాతో సినిమాలు ప్లాన్ చేసుకోవడం చాలా సార్లు చూశాను. అయితే సౌందర్య తర్వాత అంతటి రేంజ్ ఉన్న హీరోయిన్ కనిపించలేదు. కేవలం నటన, అందం, మార్కెట్ కాకుండా వ్యక్తిత్వం విషయంలో కూడా సావిత్రి, సౌందర్య ఎవరికి వారు గొప్ప. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలలో వారిద్దరి రేంజ్ లో ఈ హీరోయిన్ కు ఇస్తున్న ప్రాధాన్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సౌత్ ఇండియా లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పొందిన సాయిపల్లవి ఇప్పుడు టాలీవుడ్ లో అంతటి గౌరవానికి దగ్గరగా చేరింది అనే చెప్పాలి. తాజాగా ఆమె నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమా లో ఏ పోస్టర్ వదిలినా కూడా రానాకు మించి సాయి పల్లవి హైలెట్ అవుతోంది. మొదటిగా ఆమె ఫస్ట్ లుక్ వదిలారు. అలాగే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మొదటి ప్రోమో కూడా ఆమెపేరు మీద వస్తుండడంతో ఆమెకు ఇస్తున్న ప్రాధాన్యం చర్చనీయాంశంగా మారింది.

‘విరాటపర్వం’ కి చెందిన ఏ పోస్టర్ లో కూడా ముందు సాయిపల్లవి పేరు ఆ తర్వాత రానా పేరు వేస్తున్నారు. బాహుబలి సినిమా ద్వారా దేశం మొత్తం గుర్తింపు పొందిన రానా లాంటి హీరో తన పేరు వెనుక ఉండటానికి ఒప్పుకోవడం కూడా విశేషమే. పైగా ఈ సినిమాని నిర్మిస్తుంది రానా తండ్రి సురేష్ బాబు. నటిగా సాయి పల్లవి ఏంటో అందరికీ తెలుసు. అయితే వ్యక్తిత్వంలో కూడా ఆమెకు ఎవరికీ తీసిపోరు.

తనకు ఎంత డబ్బులు ఇచ్చినా స్కిన్ షో కు ఒప్పుకోదు. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటుంది. ఏదో ఊరికే వచ్చి పోయే హీరోయిన్ గా తను సినిమాలు చేయనని తెగేసి చెప్పింది. అంతేకాకుండా బ్యూటీ ప్రొడక్ట్స్ కు అంబాసిడర్ గా చేయమని కోట్ల రూపాయలు వస్తే సున్నితంగా తిరస్కరించింది. ఇక సాయి పల్లవి, సావిత్రి, సౌందర్యాల పక్కన నిలిచేందుకు పెద్దగా సమయం పట్టకపోవచ్చు అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu