ఢిల్లీ, జనవరి 14: టెలికం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) టీవీ ప్రేక్షకులకు శుభవార్తను వెల్లడించింది. 100 పే ఛానల్స్ లేదా ఉచిత ఛానల్స్ను కేవలం నెలకు 153.40 రూపాయలకే అందించాలని ట్రాయ్ కేబుల్ , డిటి హెచ్ ఆపరేటర్లను ఆదేశించింది.
కేబుల్, డైరెక్టు టు హోం ద్వారా అయినా ఫిబ్రవరి ఒకటినుంచి 100 ఛానల్స్ ను వీక్షకులకు అందించాలని సూచించింది.
వీక్షకులు ఈనెల 31లోగా సర్వీసు ప్రొవైడర్లను సంప్రదించాలలని కోరింది.
ఈ విషయంలో ఏదైనా సందేహాలు ఉంటే 011-23237922 (ఎకె భరధ్వాజ్), 011-23220209 (అరవింద్ కుమార్)లను సంప్రదించవచ్చని ట్రాయ్ పేర్కొంది.
previous post