NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

‘ బుద్ధి తక్కువై ఆ లెటర్ రాశాను ‘ అనుకుంటున్న చంద్రబాబు ? 

టిడిపి అధినేత చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఆయన పరువు తీసే విధంగా మారినట్లు ఎపి పాలిటిక్స్ లో టాక్ వినపడుతోంది. ఏపీలో న్యాయవాదుల “ఫోన్ ట్యాపింగ్” ఆరోపణల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు రాసిన లెటర్ లో మొదటిలో మోడీ జపం చేస్తూ మేటర్ మొదలెట్టి చివరాఖరిలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మెయిన్ హైలెట్ చేస్తూ చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది.

బాబు ట్రిప్ నుంచి వచ్చే సరికి అంతా ...ఏపీ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులకు అడ్డు పడుతోందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకుని ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చంద్రబాబు రాసిన లెటర్ తాజాగా రాష్ట్ర బిజెపి నాయకులకి అస్త్రంగా మారింది. గతంలో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసినా… 2019 ఎన్నికల సంవత్సరం ఉందనగా బిజెపి పార్టీకి కటిఫ్ చెప్పి ఆ ఎన్నికలలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రధాని మోడీకి కుటుంబం లేదని, ఆయన భార్యను వదిలేశాడని వ్యక్తిగతమైన కామెంట్లు చేయడం జరిగింది.

 

దీంతో తాజాగా చంద్రబాబు రాజీనామా లెటర్ ని టార్గెట్ చేసుకుని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో చంద్రబాబు ని చెడుగుడు ఆడుకున్నరు. 2018 నుండి 2019 ఎన్నికల ప్రచారం ముందు వరకూ చంద్రబాబు ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ లో పోస్టు చేశారు. అవేంటంటే ‘‘నీకు కుటుంబం, బంధాలు లేవు, మా హక్కులు కాలరాశారు. మా అభివృద్దిని చూసి ఓర్వలేకపోతున్నారు. నీ కంటే నేనే ముందు సీఎం అయ్యాను, గుజరాత్ ని ఏం అభివృద్ది చేశావు? మీ రాష్ట్రం కంటే దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి.

 

మీకు మేము బానిసలం కాదు. మీరు పని చేసే పిఎం కాదు, మాకు పని చేసే ప్రధాని కావాలి’’ ఈ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తడం అవకాశవాదానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రధాని మోడీకి, బీజేపీకి మతిమరుపు లేదని ట్విట్ చేశారు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరియు సోషల్ మీడియాలో హైలెట్ అవటంతో బుద్ధి తక్కువ అయ్యి ఆ లెటర్ రాశాను అని చంద్రబాబు టిడిపి పార్టీ సీనియర్ నాయకుల దగ్గర బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు బిజెపి పార్టీ కి లెటర్ రాసి తప్పు చేసినట్లు, అనుకుంటున్నట్లు సమాచారం.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju