అమరావతి: రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటించున్నారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ తుళ్లూరులో రైతులు మహాధర్నాకు దిగి వినూత్న రీతుల్లో నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు చేస్తున్న దీక్షకు చంద్రబాబు మద్దతు తెలపనున్నారు. ముందుగా చంద్రబాబు తుళ్లూరు దీక్ష శిబిరాన్ని సందర్శించనున్నారు. అక్కడి నుంచి వెలగపూడి వెళ్తారు. అక్కడ రైతుల దీక్షకు మద్దతు తెలపనున్నారు.
previous post