అమరావతి: అనంతపురం, కడప, విజయవాడ పార్లమెంట్ స్థానాల్లో సిపిఐ తరుపున పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వెల్లడించారు.
పోటీ చేసే స్థానాలు , అభ్యర్థులు:
అనంతపురం – డి. జగదీష్
కడప – జి. ఈశ్వరయ్య
విజయవాడ – చలసాని అజయ్ కుమార్.