అమరావతి, మార్చి 18: జనసేన పార్టీ పొత్తులో భాగంగా సిపిఎం పార్టీకి కేటాయించిన అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్ధులను ఖరారు చేసింది. సోమవారం నుండి నామినేషన్ ల స్వీకరణ ప్రారంభం కావడంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అసెంబ్లీ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులు.
కురుపాం (ఎస్టీ) – కోలక అవినాష్అ
రకు (ఎస్టీ) – కిల్లో సురేంద్ర
రంపచోడవరం (ఎస్టీ) – సున్నం రాజయ్య
ఉండి – బి. బలరాం
విజయవాడ సెంట్రల్ – సి. హెచ్. బాబురావు
సంతనూతలపాడు (ఎస్సీ) – జాలా అంజయ్య
కర్నూలు షడ్రక్