కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచంలో బంగారం ధర రోజు రోజుకి తగ్గటం వలన పసిడి ప్రేమికులకు ఊరట నిస్తుంది. గత మూడు రోజుల నుండి బంగారం ధర తగ్గుతూ వస్తూ ఉండటంతో…
బంగారం కొనాలి అంటే ఇదే రైట్ టైం అని అంటున్నారు. మహా పతనాన్ని చూస్తున్నా బంగారం వెండి ధరలు ఉన్న కొద్దీ క్షీణదశకు చేరుకుంటున్నాయి. డాలర్ బలపడడం అమెరికా వృత్తిపర ప్యాకేజీతో సహా అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం తగ్గుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు భారీగా కూప్ప కూలినట్లు బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం మరియు వెండి ధరలు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్లో బంగారం 10 గ్రాముల ధర రూ. 1439(2.8 శాతం) క్షీణించి రూ. 50,490కు చేరింది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 4,896 తగ్గి రూ. 62,038 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్లో బంగారం 10 గ్రాముల ధర రూ. 1439(2.8 శాతం) క్షీణించి రూ. 50,490కు చేరింది.
ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ రూ. 4,896 తగ్గి రూ. 62,038 వద్ద వద్ద ట్రేడవుతోంది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత అనగా 2013వ సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో ధరలు పడిపోవడంతో…బంగారం కొనటానికి ఇదే సరైన టైమ్ అని నిపుణులు అంటున్నారు.