NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: ఫ్రీగా లక్ష మంది కరోనా రోగులకు జగన్ ప్రభుత్వం వైద్యం..!!

Ys Jagan: దేశంలో కరోనా డేంజర్ బెల్స్ భయంకరంగా మోగుతున్నాయి. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో .. కరోనా రోగులకు బెడ్లు కూడా దొరకని పరిస్థితి. మరోపక్క ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలలో ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా రోగుల వద్ద భారీగా సొమ్ము చేసుకుంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి రానివ్వకుండా, ఏపీ ప్రజలను ప్రైవేట్ ఆస్పత్రిలో దోచుకో నివ్వకుండా జగన్ ప్రభుత్వం ఎక్కడికక్కడ.. జాగ్రత్తలు తీసుకుంటూ.. ట్రీట్మెంట్ ధరలను నియమించడం జరిగింది. కరోనా రోగుల వద్ద అధికంగా సొమ్ము చేసుకుంటే.. సదర్ హాస్పిటల్ పై చర్యలు తీసుకునేలా వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇదే క్రమంలో ప్రజల ఆరోగ్యం పట్ల.. శ్రద్ధ వహిస్తూ.. కరోనా నీ.. ఆరోగ్యశ్రీ లోకి చేర్చడం జరిగింది.

Jagan government cures one lakh corona patients for free
Jagan government cures one lakh corona patients for free

సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.. దాదాపు లక్ష మంది రోగులు .. కరోనా వైద్యం ఫ్రీగా చేయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జాతీయ మీడియా చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. దాదాపు లక్షకుపైగా కరోనా రోగులకు ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం 309 కోట్లు ఖర్చు చేసినట్లు చానల్స్ కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నాయి. మరోపక్క ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో.. రాష్ట్రంలో కరోనా రోగులకు భోజన, బెడ్లు, ఆక్సిజన్ కొరత లేకుండా వైద్య సదుపాయం ఎవరికీ తక్కువ కాకుండా వైద్య శాఖకు జగన్ కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 

అంతే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలను కాపాడటంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్నాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ సామర్థ్యం ఎక్కువగా ఉండే విధంగా.. ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడంతో.. ఇప్పుడు ఏపీ నుండి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపిణీ సరఫరా అవుతోంది. కేంద్రం గతంలోనే ఆక్సిజన్ నిల్వలు ఉంచుకునేలా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ మిగతా రాష్ట్రాల కంటే జగన్ ఏపీలో.. ఆక్సిజన్ కొరత లేకుండా ప్లాంట్లు ఏర్పాటు చేయటం మాత్రమే కాక కరోనా కిట్లు కూడా భారీగా స్టాక్ ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా ఏపీ యే ఇతర రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడటం లో కీలక పాత్ర పోషిస్తోంది. మరో పక్క రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం కూడా శరవేగంగా జరిగేలా చర్యలు చేపడుతోంది.

Related posts

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju