వైసిపి అధినేత, ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి తన మకాం పూర్తిగా ఆంధ్రపదేశ్కు మారేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని తాడేపల్లిలో ఒకే అవరణలో కార్యాలయం, నివాసం ఉండేలా నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి.
ప్రిబవరి 14వ తేదీ జగన్మోహనరెడ్డి గృహ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం.
గృహప్రవేశానికి తెలంగాణ సిఎం కెసిఆర్ ను కూడా ఆహ్వనించనున్నట్లు తెలుస్తొంది.
జగన్మోహనరెడ్డి నివాసం ఉండబోయే ఇల్లు ఇదే
https://youtu.be/GCnRPqb4MZM