(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: కృష్ణా జిల్లా నందిగామలో బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పై దాడి చేశారన్న అభియోగంపై 12 మంది అమరావతి జేఎసి నాయకులపై సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు. నిన్న ఎంపి సురేష్ నందిగామలో ఓ ఆసుపత్రికి వెళ్లిన సందర్భంలో టి ఎన్ ఎస్ ఎఫ్, అమరావతి జేఏసీ నేతలు ఘోరావ్ చేశారు. ఎంపి సురేష్, అయన పిఏపై దాడికి పాల్పడి దూషించారని వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?