ఢిల్లీ, జనవరి 18: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపిఎ చైర్పర్సన్ సోనియాగాంధీలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈనెల 23,24 తేదీల్లో పర్యటన చేపట్టన్నట్లు పార్టీ అధికార ప్రతినిధి అనిల్ సింగ్ తెలిపారు.
రాహుల్ గాంధీ ఉత్తర్ప్రదేశ్లోని అమెథీ నియోజకవర్గంలో, సోనియా రాయల్ బరేలి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించి పలు సమావేశాల్లో పాల్గొంటారు. 24న సాయంత్రం తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?