అమరావతి:టిడిపి అధినేత చంద్రబాబుతో నేడు కాపు నేతలు భేటీ అయ్యారు. తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువెెెెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి బొండా ఉమా, తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ తదితరులు హాజరైనట్టు
సమాచారం. ఇప్పటికే వీరు ఒకసారి కాకినాడలో రహస్య సమావేశం నిర్మించారు.
దీనిపై పార్టీలో పెద్ద దుమారమే చెలరేగింది. పార్టీ అధినేతను కలవక ముందు మరో సారి
విజయవాడలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా నివాసంలో వీరు భేటీ అయ్యారు.