NewsOrbit
రాజ‌కీయాలు

‘ప్రజాప్రతినిధులూ అమరావతిపై నోరుమెదపండి’

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అమరావతి: కృష్ణా, గుంటూరు ప్రజాప్రతినిధులు రాజధాని కావాలో లేదో చెప్పాలని టిడిపి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కోరారు. ఆదివారంలో విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం కులమతాలకు అతీతంగా పోరాడుతున్నారని చెప్పారు. అమరావతిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తే రాజధాని మార్చడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు రాజధానికి ద్రోహం చేసి చరిత్ర హీనులుగా మారవద్దని కేశినేని సూచించారు. సిఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అమరావతి అనువైన ప్రాంతమని కేశినేని పేర్కొన్నారు. చంద్రబాబుపై, ఒక కులం మీద కక్షతో ఇలా చేయడం సరికాదని హితవుపలికారు. ప్రాణాలైనా అర్పించి రాజధానిని కాపాడుకుంటామని కేశినేని స్పష్టం చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

క‌దిరిలో ‘ టీడీపీ కందికుంట‌ ‘ కు బాల‌య్య ప్ల‌స్.. !

Leave a Comment